అఖండ సక్సెస్తో ఫుల్ జోష్లో ఉన్న నటసింహం నందమూరి బాలకృష్ణ.. తన తదుపరి చిత్రాన్ని మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ప్రకటించిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఫుల్ మాస్ మసాలా కమర్షియల్ అంశాలతో రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రం ఇటీవలె సెట్స్ మీదకు కూడా వెళ్లింది. అయితే తాజాగా డైరెక్టర్ గోపీచంద్కి బాలయ్య వార్నింగ్ ఇచ్చాడు. అసలేం జరిగిందంటే.. బాలయ్య ప్రముఖ […]