రెండు తెలుగు రాష్ట్రాల్లోను వచ్చే ఎన్నికల కోసం సీట్ల ఖర్చీఫ్ వేట అప్పుడే మొదలైంది. ఈ ఫైటింగ్ అన్ని నియోజకవర్గాల్లోను, అన్ని పార్టీలకు చెందిన నాయకుల్లోను కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఏపీలో కీలకమైన రాజమండ్రి లోక్సభ వైసీపీ సీటు కోసం ఇద్దరు కీలక నాయకుల మధ్య ఫైట్ నడుస్తోంది. టిక్కెట్ విషయంలో వీరిద్దరు నేరుగా తలపడకున్నా తమ పొలిటికల్ ఫ్యూచర్ కోసం వీరిద్దరు అదే స్థానంపై కన్నేశారు. వైసీపీలో సీనియర్ నేత, మాజీ మంత్రి అయిన పిల్లి […]