టాలీవుడ్‌లో మ‌రో విషాదం..ఎన్టీఆర్‌ వియ్యంకుడు మృతి!

టాలీవుడ్ క‌రోనా వ‌రుస విషాదాల‌ను నింపుతుంది. తాజాగా ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, దర్శకుడు విశ్వశాంతి విశ్వేశ్వరరావు అలియాస్ యూ. విశ్వేశ్వరరావు కరోనా సోకి చెన్నై లో కన్నుమూశారు. ఈయ‌న స్వర్గీయ నందమూరి తారక రామారావు వియ్యంకుడు అవుతారు. ఇటీవ‌లె ఈయ‌న‌ క‌రోనా బారిన ప‌డిగా..హాస్ప‌ట‌ల్‌లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. అయిన‌ప్ప‌టికీ ఆరోగ్యం క్షీణించ‌డంతో తాజాగా తుదిశ్వాస విడిచారు. ఈయన మృతికి సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. కాగా, […]