సొంత టీమ్ను రూపొందించే పనిలో బిజీ బిజీగా ఉన్నాడు సీఎం చంద్రబాబు తనయుడు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేశ్! ముఖ్యంగా ప్రజలకు మరింత చేరువయ్యేందుకు, వారితో సత్సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు అవసరమైన సభ్యులను ఏరికోరి మరీ ఎంపికచేసుకుంటున్నారు. ఇతర రంగాల్లో మెరుగైన ప్రతిభ కనబరుస్తున్న వారిని తన టీంలో చేర్చుకుంటున్నారు. మీడియాలో సంచలనంగా మారిన టీవీ-9 చానెల్కు చెందిన రిపోర్టర్ను తన పీఆర్వోగా లోకేశ్ నియమించుకున్నారు. అలాగే మరో జాయింట్ కలెక్టర్ను కూడా తన వద్ద చేర్చుకున్నారు. మంత్రిగా […]