షాకింగ్ : టీఎస్ న్యాబ్ పోలీసుల నుంచి ఆ మెగా హీరోకు నోటీసులు.. కారణం ఏంటో తెలుసా..?

ప్రస్తుతం మెగా హీరో సాయి ధరమ్ తేజ్, సంపత్ నంది డైరెక్షన్లో గాంజా శంకర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. అయితే ఈ సినిమాకు తాజాగా ఓ పెద్ద చిక్కు వచ్చి పడింది. తెలంగాణ యాంటీనార్కటిక్స్ బ్యూరో పోలీసులు ఈ సినిమా మేకర్స్ కు నోటీసులో జారీ చేశారట‌. ఇక మెగా హీరో సాయిధరమ్, సంప‌త్‌ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే ఎన్నో రూమర్స్ వినిపించాయి. […]