దసరా పండుగ కానుకగా విడుదలైన భారీ చిత్రాల్లో `టైగర్ నాగేశ్వరరావు` ఒకటి. మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో తొలి పాన్ ఇండియా మూవీ ఇది. వంశీకృష్ణ నాయుడు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో నుపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్పై అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మించగా.. జి. వి. ప్రకాష్ సంగీతం అందించారు. అక్టోబర్ 20న భారీ అంచనాల నడుమ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ […]