ప్రముఖ నటి, ఢీ షో జడ్జ్ పూర్ణ టెర్రస్ మీద నుంచి కింద పడిపోయారట. అయితే ఇది ఇప్పుడు జరిగింది కాదులేండి. అసలు ఇంతకీ ఏమైందంటే.. స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ నిర్మాతగా మారి ఓ వెబ్ సిరీస్ను తెరకెక్కించాడు. అదే `టెర్రస్`. ఈ సిరీస్ ఆయన సొంత యూట్యూబ్ ఛానెల్లోనే విడుదల కాబోతోంది. అయితే ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం తన సన్నిహితుల సాయం తీసుకుంటున్నాడు శేఖర్ మాస్టర్. ఈ క్రమంలోనే అనసూయ, ప్రియమణి, […]