ఆంధ్రప్రదేశ్లో మరో బిగ్ ఫైట్కు తెరలేవనుంది. ఎమ్మెల్సీల కోటాలో మొదలైన ఈ ఎన్నికల యుద్ధం.. ఇంకా కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. త్వరలో పెండింగ్లో ఉన్న మున్సిపల్, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో టీడీపీ, వైసీపీ మధ్య మరో సంగ్రామం తప్పేలా కనిపించడం లేదు. ముఖ్యంగా రెండేళ్ల పాలనకు ఇవి రెఫరెండంగా టీడీపీ భావిస్తుండగా.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి.. ప్రజల్లో వచ్చే ఎన్నికల నాటికి బల పడాలని వైసీపీ భావిస్తోంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో […]