ఆంధ్రాలో తెలంగాణ వాదం వ‌దిలేసిన ఎంపీ క‌విత‌..!

తెలంగాణ ప్రాంతీయ వాదం, సాహిత్యాన్ని, క‌ళ‌ల‌ను, సంస్కృతి. సంప్ర‌దాయాల‌ను ప్ర‌జల్లోకి తీసుకెళ్ల‌డంలో కేసీఆర్ కూతురు, ఎంపీ క‌విత ఎప్పుడూ ముందుంటారు. ఏ వేదిక అయినా, ఎక్క‌డ‌యినా ఆమె ఈ అంశాల‌పై అన‌ర్గ‌ళంగా మాట్లాడ‌గ‌ల‌రు. అయితే ఇప్పుడు అమ‌రావ‌తిలో ఏర్పాటుచేసిన జాతీయ మ‌హిళా పార్ల‌మెంటుకు హాజ‌రైన ఆమె.. త‌న ప్ర‌సంగంలో ఎక్క‌డా వాటి జోలికి పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మ‌రి ఎక్క‌డ‌యినా తెలంగాణ వాదాన్ని భుజాన కెత్తుకునే ఆమె.. ఈసారి అలా చేయ‌క‌పోవ‌డంపై ఇప్పుడు సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. న‌వ్యాంధ్ర రాజధాని […]