తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్న నెల్లిమర్లలో టీడీపీ ఇంచార్జ్ ఎవరు అనేది ఇంకా క్లారిటీ రావడం లేదు. ఎన్నికలు ముగిసి మూడున్నర ఏళ్ళు అయినా ఇంతవరకు అక్కడ ఇంచార్జ్ని పెట్టలేదు. దీంతో టీడీపీ క్యాడర్ డల్గా కనిపిస్తోంది. పైగా అక్కడ కొందరు నాయకులు సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి వారు సెపరేట్ గా కార్యక్రమాలు చేస్తున్నారు. సీనియర్ ఎమ్మెల్యే అయిన పతివాడ నారాయస్వామికి వయసు మీద పడటంతోనే ఇక్కడ కొత్త అభ్యర్ధి కోసం వెతుకులాట మొదలైంది. […]
Tag: TDP
నాదెండ్లతోనే ట్విస్ట్..పవన్ రూట్ మార్చేలా?
వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీని గెలవనివ్వను అని పవన్ కల్యాణ్ సవాళ్ళు చేస్తున్న విషయం తెలిసిందే. ఎట్టి పరిస్తితుల్లోనూ వైసీపీని ఓడించే తీరుతామని పవన్ చెబుతున్నారు. మరి పవన్కు సింగిల్ గా వైసీపీకి చెక్ పెట్టే సత్తా ఉందా? అంటే రాజకీయం తెలిసినవారు లేదనే అంటారు. ఎందుకంటే పవన్ బలం ఎంత అనేది అందరికీ క్లారిటీ ఉంది. జనసేన పార్టీకి మహా అయితే 10 శాతం ఓటు బ్యాంక్ కనిపిస్తోంది. ఈ ఓటు బ్యాంక్తో జగన్ని ఓడించడం […]
అనంతలో జేసీ ‘టీడీపీ’..బాబుకు కన్ఫ్యూజన్.!
తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి అనంతపురంలో..ఆ పార్టీ పరిస్తితి చాలా వింతగా ఉందని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో టీడీపీని వైసీపీ చిత్తు చేసింది. అయితే ఇప్పుడు నిదానంగా వైసీపీపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో టీడీపీకి ప్లస్ అవుతుంది. కాకపోతే వైసీపీపై వ్యతిరేకతని పూర్తి స్థాయిలో టీడీపీ వాడుకోలేకపోతుంది. పైగా టీడీపీలో కొన్ని గ్రూపు తగాదాలు కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా టీడీపీలో జేసీ ఫ్యామిలీ సెపరేట్ గా రాజకీయం నడుస్తోంది. అనంతలో టీడీపీ నేతలు ఒకదారిలో ఉంటే…జేసీ ఫ్యామిలీ […]
జగ్గయ్యపేటలో టీడీపీని కమ్మ తమ్ముళ్లే ఓడిస్తారా?
తెలుగుదేశం పార్టీకి ఉండే కంచుకోటల్లో జగ్గయ్యపేట కూడా ఒకటి. ఇక్కడ మెజారిటీ సార్లు టీడీపీ సత్తా చాటింది. గత ఎన్నికల్లో కూడా వైసీపీ వేవ్ ఉన్నా సరే తక్కువ మెజారిటీతోనే టీడీపీ ఓడిపోయింది. వైసీపీ నుంచి సామినేని ఉదయభాను గెలిచారు. టీడీపీ నుంచి పోటీ చేసి శ్రీరామ్ రాజగోపాల్(తాతయ్య) ఓటమి పాలయ్యారు. ఓడిపోయినా సరే తాతయ్య ఎక్కడా తగ్గకుండా పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. సౌమ్యుడుగా, వివాదరహితుడుగా ఉండటం, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని తాతయ్యపై అన్నీ […]
టీడీపీలో ఆ ఇద్దరు మారరు… చంద్రబాబే మారాలట…!
కొన్ని కొన్ని విషయాలు.. కొందరు నేతల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు మారాలనే టాక్ వినిపి స్తోంది. ముఖ్యంగా అనంతపురం జిల్లాకు చెందిన జేసీ బ్రదర్స్ విషయంలో చంద్రబాబు మారాలని ఇక్కడి నాయకులు తెగేసి చెబుతున్నారు. తాజాగా చంద్రబాబు సమక్షంలో తాడిపత్రి కౌన్సిల్ సభ్యుల మీటింగ్ జరిగింది. వీరంతా కూడా టీడీపీ తరఫున విజయందక్కించుకున్నారు. అయితే, ఈ సమావేశానికి కౌన్సిల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి డుమ్మా కొట్టారు. ఇదే విషయంపై చంద్రబాబు ప్రశ్నించారు. అయితే, నాయకులు […]
కొవ్వూరులో ఇదేం రచ్చ..తమ్ముళ్ళు తగ్గట్లేదు..!
కంచుకోట లాంటి నియోజకవర్గాలని తెలుగుదేశం పార్టీ నేతలు చేతులారా నాశనం చేస్తున్నారు..గత ఎన్నికల్లో జగన్ దెబ్బకు పలు టీడీపీ కంచుకోటలు బద్దలయ్యాయి. సరే అప్పుడు జగన్ వల్ల దెబ్బతింటే..ఇప్పటికీ కొన్ని స్థానాల్లో టీడీపీ బలం పెరగడం లేదు. దానికి కారణం స్వయంగా తెలుగు తమ్ముళ్లే అని చెప్పొచ్చు. ఎక్కడకక్కడ ఆధిపత్య పోరు వల్ల పలు కంచుకోటల్లో టీడీపీ బలపడటం లేదు. అలా బలపడని కంచుకోటల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు కూడా ఒకటి..ఇది పక్కా టీడీపీ […]
ఆత్మకూరుపై ఫోకస్..మేకపాటి ఫ్యామిలీకి చెక్..!
నెల్లూరు జిల్లాలో వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఆత్మకూరు కూడా ఒకటి. ఇక్కడ టీడీపీకి పెద్ద బలం కూడా లేదు. మొదట నుంచి నియోజకవర్గంలో కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీ హవా నడుస్తూ వస్తుంది. కేవలం 1983, 1994 ఎన్నికల్లోనే ఇక్కడ టీడీపీ గెలిచింది..ఆ తర్వాత టీడీపీ ఎప్పుడు గెలవలేదు. 2014, 2019 ఎన్నికల్లో మేకపాటి గౌతమ్ రెడ్డి గెలిచారు..అలాగే మంత్రిగా పనిచేశారు. కానీ మధ్య గుండెపోటుతో మరణించడంతో ఉపఎన్నిక వచ్చింది. ఆ ఉపఎన్నికలో గౌతమ్ సోదరుడు […]
పెడన సీటు కాగితకే..అదొక్కటే రిస్క్!
వరుసపెట్టి నియోజకవర్గాల ఇంచార్జ్లతో చంద్రబాబు వన్ టూ వన్ సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే..ఇప్పటివరకు 120 పైనే నియోజకవర్గాల నేతలతో సమావేశమయ్యారు. నియోజకవర్గానికి సంబంధించిన డేటాని తన వద్ద ఉంచుకుని..ఇంచార్జ్లకు పలు సూచనలు చేయడం, క్లాస్ పీకడం లాంటివి చేస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం, బాదుడేబాదుడు నిర్వహణ, ఓటర్ లిస్ట్ చెక్ చేసుకోవడం, పార్టీ సభ్యత్వాలు, కార్యకర్తలని కలుపుని వెళ్ళడం..ఇలా పలు అంశాలపై సర్వే చేసి..ఇంచార్జ్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. అన్నీ బాగానే చేస్తున్న వారికి దాదాపు సీటు […]
జగన్కు సెగపెడుతున్న సొంత నేతలు.. వాళ్ల మాటే వినాలట…!
ఇతర పార్టీలకు.. ఏపీ అధికార పార్టీ వైసీపీకి పెద్ద తేడా ఏంటంటే.. ఇక్కడ జగనే చేసిందే శాసనం.. ఆయన చెప్పిందే వేదం. ఎవరికి ఎలాంటి పదవి ఇవ్వాలన్నా.. ఎవరికి ఎలాంటి స్థానం కల్పించాలన్నా జగన్ చేసిందే ఫైనల్. ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు చేర్పులుకూడా లేకుండా జగన్ ముందుకు సాగారు. తాను ఇవ్వాలని అనుకుంటే.. ఎలాంటి వారికైనా టికెట్లు ఇచ్చిన పరిస్థితి 2019లో కళ్లకు కట్టింది. తాను వద్దని అనుకున్న నాయకులకు ఎన్ని ఇబ్బందులు […]