రాజాం నియోజకవర్గంలో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. చాలా రోజుల నుంచి టీడీపీకి ఈ సీటు విషయంలో పెద్ద కన్ఫ్యూజన్ ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా చంద్రబాబు టూర్తో ఆ కన్ఫ్యూజన్ పోయినట్లే కనిపిస్తోంది. తాజాగా చంద్రబాబు రాజాంతో ఇదేం ఖర్మ కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. రోడ్ షోలు నిర్వహించారు. ఇక బాబు పర్యటనలకు టీడీపీ శ్రేణుల నుంచి, స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. పొందూరు, రాజాంల్లో రోడ్ షోలకు భారీగా జనం వచ్చారు. […]
Tag: TDP
టీడీపీలో కన్ఫ్యూజన్: సీట్లు ఇప్పించినవారికే ‘సీటు’ కష్టాలు..!
తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిస్తితులు అనూహ్యంగా మారిపోతున్నాయి. ఈ సారి ఖచ్చితంగా అధికారంలోకి రావాలనే కసితో పనిచేస్తున్న చంద్రబాబు..ఈ సారి సీట్ల కేటాయింపుల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. ఎవరికి పడితే వారికి సీట్లు ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. అలాగే సీనియర్లు రికమండ్ చేశారని చెప్పి ఇతర నేతలకు సీట్లు ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదు. ప్రతి నియోజకవర్గం గురించి తనవద్ద పూర్తి సమాచారం పెట్టుకుని బాబు సీట్లు కేటాయించాలని చూస్తున్నారు. ఇదే క్రమంలో ఇంతకాలం రికమండ్ చేసి […]
నర్సీపట్నం వైసీపీలో రచ్చ..అయ్యన్న సోదరుడుతో చిక్కులు..!
రాష్ట్రంలో టీడీపీని దెబ్బతీసే క్రమంలో చాలావరకు టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో నాయకులని వైసీపీలోకి లాగేసిన విషయం తెలిసిందే. అయితే ఇలా టీడీపీ నేతలని లాగడం వల్ల వైసీపీకి లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగేలా ఉంది. వారు తీసిన గోతిలో వారే పడుతున్నారు. అలా టీడీపీ నేతలు వచ్చిన చోట ఆధిపత్య పోరు పెరిగి వైసీపీకి మైనస్ అవుతుంది. ఇదే క్రమంలో నర్సీపట్నం నియోజకవర్గంలో అదే పరిస్తితి కనిపిస్తోంది. అక్కడ టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడుని […]
బాబు..డీఎల్ రెడీ: పుట్టా పొజిషన్ ఏంటి?
కడప జిల్లాలో నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న సీనియర్ నేత డీఎల్ రవీంద్రా రెడ్డి..టీడీపీలోకి రావడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఆయన..జగన్ పాలనపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. జగన్ అవినీతితోనే పాలన మొదలుపెట్టారని, ఇక రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం చంద్రబాబుకే సాధ్యమని, బాబు-పవన్ కలిసి పోటీ చేస్తారని ఆశిస్తున్నానని, వచ్చే ఎన్నికల్లో గుర్తింపు పొందిన పార్టీ తరుపున మైదుకూరులో పోటీ చేస్తానని డీఎల్ తాజాగా చేసిన వ్యాఖ్యలు కడప జిల్లా […]
ఖమ్మంలో టీటీడీపీ సత్తా..మాజీ తమ్ముళ్ళు తిరిగొస్తారా?
తెలంగాణలో తెలుగుదేశం పార్టీని అభిమానించే వారు ఇంకా ఉన్నారని తాజాగా ఖమ్మం సభతో నిరూపితమైంది. నాయకులు వెళ్ళిన…ఇంకా కొంతమంది కార్యకర్తలు పార్టీపై అభిమానంతో ఉన్నారని అర్ధమవుతుంది. ఇక అధినేత చంద్రబాబు రావడంతో తమ్ముళ్ళల్లో జోష్ మరింత పెరిగింది. ఖమ్మంలో టీటీడీపీ నేతలు, కార్యకర్తలు సత్తా చాటారు. ఇక తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేదనే వారికి ఖమ్మం సభే జవాబు అని బాబు అన్నారు. ఇందులో వాస్తవం కూడా ఉందని అనుకోవాలి..ఎందుకంటే ఏ మాత్రం నాయకులు లేకపోయినా సరే..ఆ […]
గుడివాడలో కీ టర్నింగ్..టీడీపీలో ట్విస్ట్లు.!
రాష్ట్ర రాజకీయాలని ఆకర్షించే గుడివాడ నియోజకవర్గంలో రాజకీయం రోజుకో రకంగా మారుతుంది. ముఖ్యంగా ఇక్కడ టీడీపీలో పరిస్తితులు అర్ధం కాకుండా ఉన్నాయి. గుడివాడలో తిరుగులేని నేతగా ఉన్న మాజీ మంత్రి కొడాలి నానికి చెక్ పెట్టేందుకు టీడీపీ రకరకాల ఎత్తులతో ముందుకొస్తుంది. కానీ ఎక్కడా కూడా కొడాలికి చెక్ పెట్టలేకపోతుంది. అభ్యర్ధులని మార్చిన ఫలితం లేదు. ఇక వచ్చే ఎన్నికల్లో కూడా అభ్యర్ధిని మారుస్తారనే ప్రచారం వస్తుంది. దీంతో టీడీపీ సీటు విషయంపై క్లారిటీ లేదు. కానీ […]
వారసుల కోసం జేసీ రీ ఎంట్రీ..రెండు సీట్లే టార్గెట్..!
కాంగ్రెస్ పార్టీలో ఉండగా జేసీ దివాకర్ రెడ్డి..అనంతపురం జిల్లాలో కీలకమైన నేత అనే సంగతి తెలిసిందే. వరుసపెట్టి తాడిపత్రి నుంచి గెలిచిన దివాకర్…రాష్ట్ర విభజన తర్వాత తన సోదరుడు ప్రభాకర్ రెడ్డితో కలిసి టీడీపీలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక 2014 ఎన్నికల్లో దివాకర్ అనంతపురం ఎంపీగా, ప్రభాకర్ తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో మాత్రం సీన్ మారింది..జేడీ బ్రదర్స్ పోటీ నుంచి తప్పుకుని, తమ వారసులని రంగంలోకి దింపింది. తాడిపత్రి నుంచి ప్రభాకర్ తనయుడు […]
తెలంగాణ టీడీపీలో జోష్..ఖమ్మంలో బాబు..భారీ వ్యూహం.!
చాలా రోజుల తర్వాత తెలంగాణ తెలుగుదేశం పార్టీలో కాస్త జోష్ కనిపిస్తోంది..రాష్ట్ర విభజన తర్వాత…ఆ పార్టీని నేతలు వరుసపెట్టి వీడిపోయారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలోకి వెళ్ళిపోయారు. అటు అధ్యక్షుడుగా పనిచేసిన ఎల్ రమణ సైతం పార్టీని వీడారు. దీంతో ఇంకా టీడీపీకి ఎండ్ కార్డు పడిపోయిందని అంతా అనుకున్నారు. ఆ తర్వాత బక్కని నర్సింహులుని అధ్యక్షుడుగా పెట్టారు గాని..పెద్దగా ప్రయోజనం లేదు. ఇక దీంతో తెలంగాణలో టీడీపీ పేరు వినబడటం ఆగిపోయింది. కానీ ఎప్పుడైతే కాసాని జ్ఞానేశ్వర్ […]
ఆ మంత్రి వారసుడుకు సీటు ఫిక్స్..కానీ.!
గడపగడపకు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇంచార్జ్లు ఖచ్చితంగా తిరగాల్సిందే అని, వారసులు తిరిగితే దాన్ని కౌంట్ చేయమని చెప్పి జగన్ ఇప్పటికే పలు వర్క్ షాపుల్లో చెప్పిన విషయం తెలిసిందే. అలాగే వారసులకు సీట్లు ఇచ్చే ప్రసక్తి లేదని, ఇప్పుడున్న వాళ్ళే మళ్ళీ తనతో ఎన్నికల్లో పోటీ చేసి అసెంబ్లీకి రావాలని చెప్పి జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే జగన్ మాటలని కొందరు పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. కొందరు ఆరోగ్య రీత్యా, మరికొందరు వయసు రీత్యా నెక్స్ట్ […]