నూజివీడులో తమ్ముళ్ళ పంచాయితీ..బాబు వచ్చాక తేల్చాల్సిందే.!

ఉమ్మడి కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో రచ్చ నడుస్తూనే ఉంది. నేతల మధ్య పంచాయితీ కొనసాగుతూనే ఉంది. మరో రెండు రోజుల్లో అధినేత చంద్రబాబు నూజివీడులో పర్యటించనున్నారు. ఈ క్రమంలో కూడా అక్కడ పంచాయితీ కొనసాగుతూనే ఉంది. ఇంచార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, కొందరు నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 12న బాబు పర్యటనని దృష్టిలో పెట్టుకుని ముద్దరబోయిన, ఏలూరు పార్లమెంట్ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు ఏర్పాట్లు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ […]

టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యేలు..ఇంకా లైన్‌లోనే..!

ఏపీలో మైండ్ గేమ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. మొన్నటివరకు ప్రతిపక్ష టీడీపీని దెబ్బతీసేందుకు అధికార వైసీపీ మైండ్ గేమ్ ఆడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు రివర్స్‌లో టి‌డి‌పి మైండ్ గేమ్ ఆడటం మొదలుపెట్టింది. మొన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలని ఇటు తిప్పుకుని క్రాస్ ఓటు వేయించుకుని గెలిచిన టీడీపీ..అక్కడ నుంచి వైసీపీతో మైండ్ గేమ్ ఆడుతూనే ఉంది. చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. దాదాపు 16 […]

జ‌న‌సేన వ‌ర్సెస్ వైసీపీ స్టిక్క‌ర్ల వార్‌…!

`మా న‌మ్మ‌కం నువ్వే జ‌గ‌న్‌` పేరుతో వైసీపీ ప్ర‌భుత్వం వినూన్న కార్య‌క్ర‌మం చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మం ద్వారా.. మ‌రోసారి ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ ఇంచార్జులు, గృహ‌సార‌థుల‌ను ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పంపిస్తోంది. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను వివ‌రిస్తోంది. అదేస‌మ‌యంలో గ‌త చంద్ర బాబు ప్ర‌భుత్వం చేప‌ట్టిన కార్య‌క్ర‌మాలు.. మ‌ధ్య‌లోనే వ‌దిలేసిన కార్య‌క్ర‌మాలు.. వాటిని తాము ఎలా కొన‌సా గించామో.. కూడా.. వైసీపీ స‌ర్కారు వివ‌రిస్తోంది. ఈ క్ర‌మంలోనే `మాన‌మ్మ‌కం నువ్వే జ‌గ‌న్‌` పేరుతో జ‌గ‌న్ […]

గుడివాడ సీటుపై బాబు క్లారిటీ..కొడాలితో ఈజీ కాదు!

ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండగానే చంద్రబాబు…ఇప్పటికే చాలా సీట్లని ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. గతంలో మాదిరిగా ఎన్నికల ముందు సీట్లు ఇచ్చి ఇబ్బందులు పడటం కంటే..ఇప్పుడు ముందు నుంచి సీట్లు ఇచ్చి పార్టీకి అడ్వాంటేజ్ పెంచుతున్నారు. ఇప్పటికే పలువురు అభ్యర్ధులని బాబు డిక్లేర్ చేశారు. వారికి దాదాపు సీట్లు ఖాయమని చెప్పేశారు. అయితే ఇంకా బాబు కొన్ని సీట్లు ఫిక్స్ చేయాల్సి ఉంది. వాటిల్లో కీలకమైనవి కొన్ని ఉన్నాయి..అందులో గుడివాడ మెయిన్ అని చెప్పవచ్చు. […]

భూమా ఫ్యామిలీ సీట్లలో కన్ఫ్యూజన్..బాబు ప్లాన్ ఏంటి?

ఎన్నికలకు ముందే సీట్లు ఖరారు చేసేయాలనే ప్లాన్ లో చంద్రబాబు ఉన్నారు. గతంలో మాదిరిగా ఎన్నికల సమయంలో సీట్లు ఫిక్స్ చేయకుండా ఈ సారి ముందే సీట్లు ఫిక్స్ చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది అభ్యర్డులని ఖరారు చేసేశారు. ఇక నెక్స్ట్ వారే పోటీ చేస్తారని క్లారిటీ ఇచ్చేశారు. ఇదే క్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా బాబు సీట్లు ఫిక్స్ చేస్తున్నారు. అక్కడ కొంతమంది అభ్యర్ధులకు దాదాపు క్లారిటీ ఇచ్చేశారు. ఏ స్థానాల్లో ఎవరు పోటీ […]

లోకేష్‌తో అనంతలో టీడీపీకి జోష్..ఆ సీట్లలో కలిసొస్తుందా?

నారా లోకేష్ పాదయాత్రకు నిదానంగా క్రేజ్ పెరుగుతుంది. వాస్తవానికి పాదయాత్ర మొదలైనప్పుడు పెద్దగా జనం పట్టించుకోలేదు. ఇక ఏదో ఆయన పాదయాత్ర అలా అలా సాగుతుందిలే అని అనుకున్నారు. మొదలైంది కుప్పం కాబట్టి అక్కడ కాస్త ఊపు కనిపించింది గాని..తర్వాత అంత ప్రభావం కనబడలేదు. కానీ పలమనేరు, పీలేరు లాంటి నియోజకవర్గాల్లో పాదయాత్ర మరో ఎత్తుకు వెళ్లింది. అక్కడ నుంచి పాదయాత్రకు ప్రజా మద్ధతు పెరుగుతూ వచ్చింది. ఇక లోకేష్ ప్రజలతో కలిసిపోయే విధానం నచ్చింది. అన్నీ […]

టీడీపీ-జనసేనతో కమ్యూనిస్టులా? కమలమా?

ఏపీలో ఏ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి రెడీగా ఉంది..వచ్చే ఎన్నికల్లో ఎవరెవరు కలిసి పనిచేయనున్నారు? అంటే ఇప్పుడే ఆ అంశం క్లారిటీ వచ్చే ఛాన్స్ లేదు. టీడీపీతో కలిసి జనసేన పొత్తు పెట్టుకోవడానికి రెడీగానే ఉంది. కానీ జనసేన ఏమో బి‌జే‌పితో పొత్తులో ఉంది. బి‌జే‌పి ఏమో టి‌డి‌పితో కలవడానికి సిద్ధంగా లేదు. ఇటు టి‌డి‌పి సైతం జనసేనతో ఓకే గాని..బి‌జే‌పితో పొత్తు అంటే ఆలోచిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో బి‌జే‌పిపై నెగిటివ్ ఉంది. కాకపోతే […]

జగన్ ‘పేద’ కాన్సెప్ట్..మీడియా కూడా లేదే..వర్కౌట్ అవుతుందా?

ఈ మధ్య జగన్ పదే పదే ఒకే కాన్సెప్ట్ తో ముందుకెళుతున్నారు. ఎంతసేపటికి చంద్రబాబు-పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకునే విషయంపైనే విమర్శలు చేస్తున్నారు. ఇక ఆ పొత్తు లేకుండా చేయడానికి దమ్ముంటే 175 సీట్లలో ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ చేస్తున్నారు. అంటే వారు విడిగా పోటీ చేస్తే తమకు లాభమనేది జగన్ కాన్సెప్ట్. ఎలాగో పొత్తు పోయేలా లేదు. ఖచ్చితంగా పొత్తు ఉండేలా ఉంది. అందుకే జగన్ వేరే రూట్ లో వస్తున్నారు. తాను ఒంటరిగా […]

 నూజివీడుకు బాబు..తమ్ముళ్ళ మధ్య పోరు..సెట్ అవ్వరా!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్న విషయం తెలిసిందే.ఈ నెల 12 నుంచి ఆయన మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటిస్తారు. 12న నూజివీడు, 13న గుడివాడ, 14న మచిలీపట్నంలో పర్యటిస్తారు. ఇక బాబు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు, బహిరంగ సభ ఏర్పాట్లని టి‌డి‌పి నేతలు చూస్తున్నారు. ఇదే క్రమంలో 12న నూజివీడులో జరిగే సభ ఏర్పాట్లని టి‌డి‌పి నేతలు పర్యవేక్షిస్తున్నారు. ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, నూజివీడు టి‌డి‌పి ఇంచర్ ముద్దరబోయిన […]