కర్నూలుపై లోకేష్ ఫోకస్..టీడీపీ స్వీప్ అయ్యేలా..కానీ.!

ఓ వైపు పాదయాత్ర చేస్తూనే..మరోవైపు పార్టీని బలోపేతం చేసే అంశంపై లోకేష్ ఫోకస్ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. పాదయాత్ర ద్వారా అన్నీ వర్గాల ప్రజలని కలుస్తూ వస్తున్న లోకేష్..అందరి సమస్యలు తెలుసుకుంటూ..ప్రజా మద్ధతు పెంచుకుంటూ వస్తున్నారు. అలాగే వైసీపీకి కీలకమైన స్థానాల్లో టి‌డి‌పికి పట్టు పెరిగేలా లోకేష్ స్కెచ్ వేస్తున్నారు. ప్రస్తుతం లోకేష్ కర్నూలు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. కర్నూలు అంటే వైసీపీకి కంచుకోట అనే సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో అక్కడ […]

బాలినేని జంపింగ్ ఉందా? కోవర్టు ఆపరేషన్ నడుస్తుందా?

ఏంటో ఈ మధ్య వైసీపీలో జగన్‌తో అత్యంత సన్నిహితంగా ఉన్నవారే దూరం జరుగుతున్నారు. ఊహించని పరిణామాల నేపథ్యంలో రెడ్డి వర్గం నేతలు..అందులోనూ జగన్‌కు దగ్గరగా ఉన్నవారే దూరం అవుతున్నారు. ఇప్పటికే నెల్లూరులో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి లాంటి వారు వైసీపీకి దూరమయ్యారు. ఇప్పుడు జగన్ బంధువు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి దూరమయ్యేలా ఉన్నారు. ఈయనని మంత్రి పదవి తప్పించిన దగ్గర నుంచి అసంతృప్తిగా ఉన్నారు..అలాగే నిదానంగా […]

టీడీపీ నేతలకు వైసీపీ టికెట్..బంపర్ ఆఫర్లు.!

రెండోసారి కూడా గెలిచి అధికారం సొంతం చేసుకోవాలని అధికార వైసీపీ గట్టిగానే ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. పొరపాటున టి‌డి‌పి గాని అధికారంలోకి వస్తే వైసీపీ పరిస్తితి ఏం అవుతుందో ఊహించడమే కష్టం. ఎందుకంటే వైసీపీ ఇప్పుడు అధికారంలో ఉంటూ టి‌డి‌పిని ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసిందో చెప్పాల్సిన పని లేదు. దీంతో  అధికారంలోకి వచ్చి వైసీపీపై రివెంజ్ తీర్చుకోవాలని టి‌డి‌పి చూస్తుంది. కాబట్టి వైసీపీ గాని మళ్ళీ అధికారంలోకి రాకపోతే అంతే సంగతులు. అందుకే అన్నీ […]

జనంలోకి బాబు..వైసీపీ ఇంకా లేపుతుందా!

ప్రతిపక్ష నేత, టి‌డి‌పి అధినేత చంద్రబాబు జనంలోకి ఎక్కువగా వెళుతున్న విషయం తెలిసిందే. గత రెండేళ్లుగా బాబు జనంలోనే ఉంటున్నారు. దీంతో బాబుకు ప్రజా మద్ధతు కూడా బాగానే వస్తుంది. అయితే సి‌ఎం జగన్ మాత్రం పెద్దగా జనంలోకి వెళ్ళడం లేదు. ఏదైనా పథకాలు, శంఖుస్థానపనలు పేరుతో..జనాలని సమీకరించి భారీ సభలు పెడుతున్నారు. అక్కడ స్పీచ్ జగన్ వెళ్లిపోతున్నారు. దీంతో జనంకు ఉన్న సమస్యలు ఆయనకు చేరడం లేదు. కానీ బాబు జనంలోకి వెళ్ళి జనం సమస్యలు […]

కడపలో టీడీపీ సీట్లు ఫిక్స్..అవే డౌట్.!

జగన్ సొంత జిల్లా వైసీపీ కంచుకోట..కడప జిల్లాలో సత్తా చాటాలని ఈ సారి టి‌డి‌పి గట్టిగానే ప్రయత్నిస్తుంది. గత కొన్ని ఎన్నికల నుంచి కడపలో టి‌డి‌పి దారుణంగా ఓడిపోతుంది. గత ఎన్నికల్లో జిల్లాలో 10 సీట్లు ఉంటే టి‌డి‌పికి ఒక్క సీటు కూడా రాలేదు. 10 సీట్లు వైసీపీనే గెలుచుకుంది. అయితే ఈ సారి కనీసం మూడు, నాలుగు సీట్లు గెలుచుకుని కడపలో ఉనికి చాటుకోవాలని చూస్తుంది. జిల్లాలో రెండు సీట్లు గెలిచిన చాలు వైసీపీకి చెక్ […]

 బాబుపై బీజేపీ తమ్ముళ్ళ ఆశలు..సీట్లు ఫిక్స్.!

ఏపీలో బీజేపీ పరిస్తితి చాలా వింతగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నారని, ఏపీలో బి‌జే‌పి నేతలు హడావిడి చేస్తున్నారు గాని..రాష్ట్రానికి న్యాయం చేయని బి‌జే‌పిని ఏపీ ప్రజలు ఆదరించే పరిస్తితి కనిపించడం లేదు. అదే సమయంలో బి‌జే‌పిలో రకరకాల నేతలు ఉన్నారు. కొందరేమో వైసీపీకి మద్ధతుగా రాజకీయం చేస్తుంటే..మరికొందరు టి‌డి‌పికి అనుకూలంగా ఉన్నారు. వైసీపీకి మద్ధతుగా ఉన్నవారు టి‌డి‌పితో పొత్తు లేకుండా చూసుకునే పనిలో ఉన్నారు. టి‌డి‌పికి మద్ధతు గా ఉన్నవారు..టి‌డి‌పితో పొత్తుకు రెడీ […]

ఆ మంత్రులకు మళ్ళీ తిరుగులేదా? టీడీపీ కంటే బెటర్.!

వచ్చే ఎన్నికల్లో మంత్రులు ఎంతమంది గెలుస్తారా? వైసీపీ మంత్రులు మళ్ళీ ఎవరు గట్టెక్కుతారు? అంటే చెప్పడం కష్టంగానే ఉంది. అయితే 25 మంది మంత్రుల్లో సగం పైనే గెలవడం కష్టమని సర్వేలు చెబుతున్నాయి. కానీ గత టి‌డి‌పి హయాంలో పనిచేసిన మంత్రులు కంటే..ఇప్పుడు వైసీపీ హయాంలో పనిచేసే మంత్రులు బెటర్ పొజిషన్ లో ఉన్నారు. గతంలో మంత్రులుగా చేసిన వారిలో కేవలం ముగ్గురు మాత్రమే మళ్ళీ గెలిచారు. అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, చినరాజప్పలు మాత్రమే మళ్ళీ గెలిచారు. […]

బాబు అరెస్ట్..అంతకు రెండింతలు ఉంటుంది.?

చంద్రబాబు అరెస్ట్ అవుతారు? జైలుకు వెళ్తారు? అమరావతిలో భూముల స్కామ్..స్కిల్ స్కామ్..అబ్బో ఇలా ఒకటి చాలా స్కామ్‌లు గత టి‌డి‌పి హయాంలో జరిగాయి..వాటి అన్నిటిని బయటపెట్టి బాబుని జైల్లో పెడతామని గత నాలుగేళ్లుగా వైసీపీ చెబుతూనే ఉంది. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని, జగన్ మాదిరిగా 43 వేల కోట్లు తినలేదని, జైలుకు వెళ్లలేదని, నిజాయితీగా ఉన్నానని, ఈ నాలుగేళ్ళల్లో ఏం పీకలేకపోయారని, ఇంకా ఏడాదిలో ఏం చేస్తారని, ఇప్పటివరకు తనపై పెట్టని కేసు లేదని, […]

ఎమ్మెల్యేలని వదలని లోకేష్..వైసీపీకి రిస్క్ పెరుగుతుందా?

యువగళం పేరుతో నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. గత మూడు నెలల నుంచి లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది..రాయలసీమ జిల్లాల్లో లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పాదయాత్ర ముగించుకుని కర్నూలు జిల్లాలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది. లోకేష్ అనూహ్యంగా ప్రజలతో మమేకం అవుతూ ముందుకెళుతున్నారు. ఎక్కడకక్కడ టి‌డి‌పికి పట్టు పెరిగేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రతి వర్గాన్ని కలుసుకుంటూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇక లోకేష్ ఎక్కడ పాదయాత్ర చేస్తే..ఆ నియోజకవర్గానికి చెందిన […]