కుప్పంలో లక్ష మెజారిటీ..బాబు లెక్కలు ఇవే.!

చంద్రబాబు కంచుకోట కుప్పంపై వైసీపీ ఎలా ఫోకస్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పం టార్గెట్ గా వైసీపీ రాజకీయం నడిపిస్తుంది. అధికార బలంతో కుప్పంలో పాగా వేయాలని ప్రయత్నిస్తుంది. మొదట పంచాయితీ ఎన్నికల్లో గెలిచింది. తర్వాత పరిషత్ ఎన్నికల్లో సత్తా చాటింది. ఆఖరికి కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ఇంకా కుప్పం అసెంబ్లీనే కైవసం చేసుకుంటామని అంటుంది. దీంతో చంద్రబాబు అలెర్ట్ అయ్యారు..మామూలుగా తన నామినేషన్ వేయడానికే ఆయన […]

వైసీపీ స్ట్రాటజీ: ఓట్లు లేపేస్తున్నారు..దొంగ ఓట్లు వచ్చేస్తున్నాయ్.!

వచ్చే ఎన్నికల్లో గెలవడం కోసం అధికార వైసీపీ అన్నీ రకాలుగా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. తమకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకోకుండా గెలుపు దిశగా ముందుకెళుతుంది. అధికార బలాన్ని పూర్తిగా వాడుకున్నట్లు కనిపిస్తుంది. ఇదే క్రమంలో అధికార పార్టీ గెలవడం కోసం అనేక అడ్డదారుల్లో వెళుతుందని ప్రతిపక్ష టి‌డి‌పి ఆరోపిస్తుంది. ముఖ్యంగా టి‌డి‌పి అనుకూలంగా ఉన్న ఓట్లు  తొలగించడం..వైసీపీకి అనుకూలంగా దొంగ ఓట్లు క్రియేట్ చేయడం చేస్తుందని టి‌డి‌పి అంటుంది. ఇటీవల కాలంలో ఒకే డోర్ నెంబర్ తో […]

పవన్ గేమ్ స్టార్ట్..జగన్‌కు రిస్క్ షురూ!

జనసేన అధినేత పవన్ కల్యాణ్..ప్రజా వేదికలోకి వచ్చారు. ఎన్నికల సమయం దగ్గరపడటంతో ప్రజా క్షేత్రంలోకి వచ్చేశారు. ఇప్పటికే చాలారోజులు సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్నారు. పైగా ఇటు చంద్రబాబు, జగన్ ప్రజల్లోనే ఉంటున్నారు. దీంతో పవన్ వెనుకబడ్డారు. దాన్ని కవర్ చేసుకునే దిశగా పవన్ రంగంలోకి దిగారు. వారాహితో ఎంట్రీ ఇచ్చారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అన్నావరం దేవాలయంలో పూజలు చేయించి..కత్తిపూడి రోడ్ షోలో పాల్గొన్నారు. ఇక జగన్ ప్రభుత్వమే లక్ష్యంగా పవన్ విరుచుకుపడ్డారు. ఇటీవల కాలంలో […]

గుంటూరు సిటీలో కన్ఫ్యూజన్..టీడీపీలో భారీ పోటీ.!

గుంటూరు నగరం తెలుగుదేశం పార్టీకి 2014 నుంచి పట్టు పెరిగిన ప్రాంతం. కానీ టి‌డి‌పికి బలం ఉన్నది ఒక గుంటూరు వెస్ట్ లోనే..మళ్ళీ గుంటూరు ఈస్ట్ లో వైసీపీ హవా ఎక్కువ. ముస్లిం వర్గం ఎక్కువగా ఉన్న ఈస్ట్ లో వైసీపీ హవా ఉంది. గతంలో ఇక్కడ కాంగ్రెస్ సత్తా చాటేది. ఇక 2014 నుంచి గుంటూరు ఈస్ట్ లో వైసీపీ, గుంటూరు వెస్ట్ లో టి‌డి‌పి గెలుస్తూ వస్తున్నాయి. గుంటూరు ఈస్ట్ లో వైసీపీ రెండుసార్లు […]

బుచ్చయ్యకు సీటు ఫిక్స్..జనసేనకు ఛాన్స్ లేనట్లే.!

వచ్చే ఎన్నికల్లో టి‌డి‌పి, జనసేన పొత్తులో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక పొత్తులో టి‌డి‌పి…జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తుందనేది పెద్ద చర్చగా మారింది. ఎలాగో జనసేనకు అన్నీ స్థానాల్లో పెద్ద పట్టు లేదు. కాబట్టి ఆ పార్టీ పెద్దగా త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. ఇక త్యాగం చేయాల్సింది టి‌డి‌పినే..ఆ పార్టీకి అన్నీ స్థానాల్లో పట్టుంది. దీనివల్ల టి‌డి‌పి త్యాగం చేయాల్సి ఉంది. ఇప్పటికే కొన్ని స్థానాలని జనసేనకు వదులుకునేందుకు సిద్ధంగా ఉంది. ఇదే సమయంలో […]

బీజేపీతో టీడీపీని కలిపి వైసీపీ ఎత్తులు..పొత్తు వద్దంటున్న తమ్ముళ్ళు.!

ఇంతకాలం పరోక్షంగా కలిసి ఉంటూ..ఒకరికొకరు సాయం చేసుకున్న వైసీపీ, బి‌జే‌పిలు ఇప్పుడు..ప్రత్యర్ధులుగా మారిపోయాయి. తాజాగా ఏపీకి అమిత్ షా, జే‌పి నడ్డా వచ్చి జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసారు. జగన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఫైర్ అయ్యారు. ఇక వారికి వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తూ వచ్చారు. టి‌డి‌పితో కలిసి బి‌జే‌పి గతంలో అవినీతికి పాల్పడిందని, టి‌డి‌పి చెప్పినట్లే బి‌జే‌పి నేతలు చెబుతున్నారని అంటున్నారు. ఇటు బి‌జే‌పి నేతలు కూడా వైసీపీకి కౌంటర్లు వేస్తున్నారు. ఇలా రెండు […]

 సీమ టూ కోస్తా..లోకేష్ సత్తా చాటుతారా?

నారా లోకేష్ యువగళం పాదయాత్ర రాయలసీమలో ముగించుకుని కోస్తాలో అడుగుపెట్టింది. సీమలో విజయవంతమైన పాదయాత్ర కోస్తాలో కూడా సక్సెస్ అవుతుందా? ఇక్కడ కూడా సత్తా చాటుతారా? అనే అంశాలని ఒక్కసారి చూస్తే..ముందు సీమలోని నాలుగు జిల్లాల్లో పాదయాత్ర విజయవంతంగా సాగింది. చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో పాదయాత్ర సాగింది. మొదట చిత్తూరులో పాదయాత్ర అనుకున్న విధంగా సాగలేదు. మొదట్లో ప్రజా స్పందన తక్కువే. కానీ నిదానంగా ప్రజా స్పందన పెరిగింది. అనంతపురంకు వెళ్ళే సరికి ఓ […]

వారాహి రెడీ..జనసేనకు పట్టు చిక్కేనా.!

ప్రజల్లో రావడానికి పవన్ సిద్ధమయ్యారు. ఎన్నికల సమయం దగ్గరపడటంతో పవన్ వారాహితో ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. చాలాకాలంగా పవన్ ఏపీ రాజకీయాల్లో కనిపించలేదు. సినిమా షూటింగు ల్లో బిజీగా ఉండిపోయారు. అయితే ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో ఆయన ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో యాత్ర చేయనున్నారు. ప్రజలని కలవనున్నారు. 11 నియోజకవర్గాల్లో పవన్ బస్సు యాత్ర కొనసాగింది. దీని ద్వారా ప్రజలని కలవడంతో..ఆయా స్థానాల్లో పార్టీని […]

ప్రత్తిపాడులో సైకిల్ జోరు..మూడోసారైనా గెలుస్తుందా?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం..టి‌డి‌పి కంచుకోట..1983 నుంచి 2009 వరకు టి‌డి‌పి అయిదుసార్లు గెలిచింది. కానీ 2014 నుంచి టి‌డి‌పికి లక్ కలిసిరావడం లేదు. వరుసగా రెండుసార్లు ఓడిపోయింది. అది కూడా తక్కువ మెజారిటీలతో 2014లో 3 వేల ఓట్లతో, 2019 ఎన్నికల్లో 4 వేల ఓట్ల తేడాతో టి‌డి‌పి ఓడింది. కానీ ఈ సారి మాత్రం ఖచ్చితంగా గెలవాలని చెప్పి టి‌డి‌పి కష్టపడుతుంది. ఇదే క్రమంలో దివంగత వరుపుల రాజాని పార్టీని బలోపేతం […]