కడప-10..నెల్లూరు-10..లోకేష్ ఆశలు నెరవేరవా?

లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తూ ప్రజల్లో ఉంటున్న విషయం తెలిసిందే. అలాగే అన్నీ వర్గాల ప్రజలని కలుసుకుంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళుతున్నారు. అలాగే వారికి అండగా ఉండే విధంగా హామీలు ఇస్తున్నారు. ఇదే క్రమంలో లోకేష్ వైసీపీ కంచుకోటలపై గట్టిగా ఫోకస్ చేసి పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఆ మధ్య కడప, ఇప్పుడు నెల్లూరు జిల్లాలపై లోకేష్ ఫోకస్ పెట్టారు. గత ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో 10కి 10 సీట్లు, నెల్లూరులో 10కి 10 సీట్లు […]

పవన్ వారాహి పార్ట్-2..వెస్ట్‌పై ఫోకస్.!

జనసేన అధినేత పవన్ కల్యాణ్..వారాహి యాత్ర రెండో విడత మొదలుపెట్టనున్నారు. ఏలూరు నుంచి రెండో విడత ప్రారంభం కానుంది. అయితే వారాహి యాత్ర చేసే విషయంలో పవన్ చాలా వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నట్లు కనిపిస్తున్నారు. జనసేనకు ఏ ఏ స్థానాల్లో బాగా పట్టు ఉంటుందని అనుకుంటున్నారో ఆ స్థానాల్లోనే యాత్ర చేస్తున్నారు. మొదట విడతలో పవన్ అదే చేశారు. అయితే మొదట విడతలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాపై ఫోకస్ పెట్టి ముందుకెళ్లారు. అక్కడ జనసేనకు పట్టున్న స్థానాల్లోనే […]

ఎన్డీయే కూటమిలోకి టీడీపీ..ఛాన్స్ లేదట?

రానున్న ఎన్నికల్లో బి‌జే‌పి సింగిల్ గెలిచి అధికారం దక్కించుకోవడం కాస్త కష్టమైన పనే. గత రెండు ఎన్నికల మాదిరిగా ఈ సారి కేంద్రంలో సులువుగా పాగా వేయడం జరిగే పని కాదు. అందుకే ఈ సారి మిత్రపక్షాల మద్ధతుతో ముందుకెళ్లాలని బి‌జే‌పి చూస్తుంది. ఈ క్రమంలోనే మిత్రపక్షాలతో సమావేశం ఫిక్స్ చేసుకుంది. ఈ నెల 18న ఎన్డీయే పక్షాల మీటింగ్ జరగనుంది. అయితే 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు మిత్రపక్షాలతో సమావేశమయ్యారు. మళ్ళీ ఎప్పుడు మిత్రపక్షాలని పట్టించుకోలేదు. సొంతంగానే […]

భీమిలిపై బాలయ్య చిన్నల్లుడు పట్టు..సైడ్ అవ్వని సందీప్.!

గత ఎన్నికల్లో గెలుపు దగ్గరకొచ్చి ఓటమి పాలైన టీడీపీ నేతల్లో బాలయ్య చిన్నల్లుడు ఒకరు. విశాఖ ఎంపీగా ఈయన బరిలో దిగారు. గెలిచేస్తారని అంతా అనుకున్నారు. కానీ జనసేన భారీగా ఓట్లు చీల్చడంతో కేవలం 4 వేల ఓట్ల తేడాతో భరత్ ఓటమి పాలయ్యారు. అయితే ఈ సారి ఖచ్చితంగా గెలిచి తీరాలనే పట్టుదలతో భరత్ పనిచేస్తున్నారు. కాకపోతే ఈ సారి అసెంబ్లీ బరిలో ఉండాలని భరత్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గీతం విద్యాసంస్థల అధినేతగా ఉండటంతో..అవి […]

హిందూపురంపై జగన్ స్కెచ్..బాలయ్యని ఓడిస్తారా?

తెలుగుదేశం పార్టీ కంచుకోట…బాలయ్య అడ్డా అయిన హిందూపురంపై జగన్ ఫోకస్ పెట్టారు. ఈ సారి అక్కడ ఎలాగైనా వైసీపీ జెండా ఎగరవేయాలని చూస్తున్నారు. గత ఎన్నికల్లోనే చాలావరకు టి‌డి‌పి కోటలని కూల్చిన జగన్..ఈ సారి మిగిలిన కోటలని కూల్చాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు కంచుకోట కుప్పంపై ఎలా ఫోకస్ పెట్టారో చెప్పాల్సిన పని లేదు. అక్కడ అధికార బలంతో ప్రజలని తిప్పుకుంటూ బాబుని ఓడించాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఎన్ని చేసిన కుప్పంలో బాబుని ఓడించడం […]

ముందస్తుకే జగన్ మొగ్గు..మోదీకి ఏం చెప్పారు?

ఏపీలో ముందస్తు ఎన్నికలు రానున్నాయా? జగన్ ముందస్తుకు వెళ్లడానికే మొగ్గు చూపుతున్నారా? ప్రతిపక్షాలు చెబుతున్నట్లు జగన్ ఢిల్లీకి వెళ్లింది..మోదీతో ముందస్తు ఎన్నికలకు వెళ్ళేలా పర్మిషన్ తెచ్చుకోవడానికేనా? అంటే తాజాగా వస్తున్న కథనాలని బట్టి చూస్తే అదే నిజం అనిపిస్తుంది. ఒకటి నిధుల కొరత..సమయానికి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్తితి..పథకాలకు డబ్బులు కూడా అందడం లేదు. ఇటు ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది..అటు ప్రతిపక్షాలు బలపడుతున్నాయి. ఈ తరుణంలో ఇంకా ఎక్కువ టైమ్ ఇవ్వకుండా ముందస్తుకు వెళ్లిపోతేనే బెటర్ […]

కృష్ణాలో వైసీపీ జోరు..జనసేనతోనే టీడీపీకి ప్లస్.!

కృష్ణా జిల్లా అంటే ఎన్టీఆర్ పుట్టిన జిల్లా..దీంతో రాజకీయంగా అక్కడ టి‌డి‌పి హవా ఉండేది. రాష్ట్రంలో గాలి ఎలా ఉన్న..కృష్ణాలో టి‌డి‌పి జోరు ఉండేది. కానీ గత ఎన్నికల నుంచి ఆ జోరు తగ్గిపోయింది. వైసీపీ హవా పెరిగింది. గత ఎన్నికల్లో వైసీపీ ఆధిక్యం సాధిచింది. ఈ సారి ఎన్నికల్లో కూడా వైసీపీకే లీడ్ వచ్చేలా ఉంది. కాకపోతే జనసేన కలిస్తే టి‌డి‌పికి ఏమైనా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. కొత్తగా ఏర్పడిన కృష్ణా జిల్లాలో 7 […]

బాబు జిల్లాలో జగన్ హవా..మళ్ళీ వైసీపీకే ఆధిక్యం.!

వైసీపీ బలంగా ఉండే జిల్లాల్లో ఉమ్మడి చిత్తూరు కూడా ఒకటి. ఇక్కడ వైసీపీకి బలం ఎక్కువ. అయితే ఇది టి‌డి‌పి అధినేత చంద్రబాబు సొంత జిల్లా అనే సంగతి తెలిసిందే. పేరుకే బాబు సొంత జిల్లా గాని…ఇక్కడ పూర్తి పట్టు వైసీపీకే ఉంది. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ హవానే నడిచింది. గత ఎన్నికల్లో వన్ సైడ్ గా గెలిచింది. జిల్లాలో 14 సీట్లు ఉంటే 13 వైసీపీ…ఒక కుప్పంలో మాత్రమే టి‌డి‌పి గెలిచిది. అయితే […]

పురందేశ్వరితో బీజేపీకి ప్లస్ ఉందా? పొత్తులు సెట్ అవుతాయా?

మొన్నటివరకు తెలంగాణ బి‌జే‌పిలో మార్పులపై పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి..కానీ ఏపీ గురించి పెద్ద చర్చ లేదు. అయితే సడన్ గా తెలంగాణలో బి‌జే‌పి అధ్యక్షుడుని మార్చడంతో పాటు ఏపీ బి‌జే‌పి అధ్యక్షుడుని మార్చేశారు. సోము వీర్రాజుని మార్చేసి అనూహ్యంగా పురందేశ్వరిని అధ్యక్షురాలుగా నియమించారు. అయితే సోము నాయకత్వంలో ఏపీలో బి‌జే‌పి బలపడలేదు. అదే ఒక శాతం ఓట్లతోనే ఉంది. పైగా సోము అధికారంలో ఉన్న వైసీపీ కంటే..టి‌డి‌పిని ఎక్కువ టార్గెట్ చేసేవారు. దీని వల్ల సోము..జగన్ […]