బీజేపీకి దగ్గర కావడానికి చంద్రబాబు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో బిజేపి మద్ధతు ఉంటేనే వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధ్యమవుతుందని బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అధికార బలం లేకపోతే..ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని తట్టుకోవడం కష్టమనే పరిస్తితి. ఈ నేపథ్యంలోనే బాబు ఎలాగైనా బిజేపికి దగ్గర అవ్వాలని చూస్తున్నారు. ఇప్పటికే తన కోవర్టుల ద్వారా బాబు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అటు పవన్ని సైతం ఈ విషయంలో బాగానే వాడుతున్నారు. పవన్ ద్వారా బిజేపికి దగ్గరవ్వాలని చూస్తున్నారు. […]
Tag: TDP
గల్లా-కేశినేని టీడీపీకి ఝలక్..తేల్చేసుకున్నారా?
తెలుగుదేశం పార్టీలో ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని వ్యవహార శైలి కాస్త వేరుగా ఉంది..వారు అసలు పార్టీతో కలవడం లేదు. సెపరేట్ గా కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఇద్దరు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇటీవల లోకేష్ యువగళం పాదయాత్ర గుంటూరు, విజయవాడ పరిధిలో జరిగింది..అయినా సరే గుంటూరు ఎంపీగా గల్లా, విజయవాడ ఎంపీగా కేశినేని హాజరు కాలేదు. దీంతో వారిద్దరు రాకపోవడంపై చర్చ జరుగుతుంది. ఆ ఇద్దరు పార్టీకి దూరంగా ఉండటం తో పాదయాత్రలో పాల్గొనలేదా? ఇంకా […]
కైకలూరుపై జనసేన గురి..టీడీపీ వదులుకున్నట్లే.!
వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి అధికారం సొంతం చేసుకోవాలని చూస్తున్న చంద్రబాబు..ఎన్నికలకు ముందు నుంచే నియోజకవర్గాల్లో అభ్యర్ధులని ఖరారు చేసుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని నియోజకవర్గాల్లో టిడిపికి ఇంకా ఇంచార్జ్లు లేరు..ఆ సీట్లని వ్యూహాత్మకంగా చంద్రబాబు వదిలేశారా? జనసేనకు ఇవ్వడం కోసం ఖాళీగా ఉంచారా? అనే ప్రచారం వస్తుంది. ఇదే క్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కైకలూరు సీటులో టిడిపి ఇంచార్జ్ ఎవరు లేదు. మొన్నటివరకు ఇంచార్జ్ గా పనిచేసిన జయమంగళ వెంకటరమణ వైసీపీలోకి […]
గన్నవరం-గుడివాడలపై బాబు కన్ఫ్యూజన్..!
గన్నవరం-గుడివాడ నియోజకవర్గాలు టిడిపి అధినేత చంద్రబాబుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న స్థానాలు..2019 వరకు గుడివాడతో తలనొప్పి అనుకుంటే..ఆ తర్వాత నుంచి గన్నవరంతో ఇబ్బంది వచ్చింది. ఎందుకంటే టిడిపిలో మాస్ లీడర్లుగా ఎదిగి వైసీపీలో సత్తా చాటుతున్న కొడాలి నాని, వల్లభనేని వంశీలని ఓడించడం సాధ్యమయ్యే పని కాదు. వారేమో బాబు టార్గెట్ గా ఏ స్థాయిలో విరుచుకుపడుతున్నారో చెప్పాల్సిన పని లేదు. అందుకే వీరికి ఎలాగైనా ఈ సారి చెక్ పెట్టాలని చూస్తున్నారు. ఇదే […]
హద్దులు దాటిన తముళ్ళు..గన్నవరంలో బూతుల పర్వం.!
ఏపీ రాజకీయాల్లో విమర్శ, ప్రతి విమర్శ చేసుకోవడం అనేది లేదు..ఒకప్పుడు నిర్మాణాత్మకమైన విమర్శలు మాత్రమే ఉండేవి..ఇప్పుడు అవి దాటేసి.బూతుల పర్వంకు దిగారు. అటు వైసీపీ, ఇటు టిడిపి నేతలు అదే పనిలో ఉంటున్నారు. ఒకరిపై ఒకరు బూతులు తిట్టుకోవడంలో ముందున్నారు. ఎవరు తగ్గడం లేదు. తాజాగా గన్నవరంలో లోకేశ్ యువగళం పాదయాత్ర సందర్భంగా భారీ సభ జరిగింది. ఈ సభలో కృష్ణా జిల్లా తమ్ముళ్ళంతా పాల్గొన్నారు. అటు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, చింతమనేని ప్రభాకర్, అయ్యన్నపాత్రుడు, […]
గన్నవరంలో తమ్ముళ్ళ రచ్చ..వంశీ టార్గెట్ గానే.!
గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టార్గెట్ గానే లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతుంది. టిడిపి నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్ళి..చంద్రబాబు, లోకేష్ లపై విరుచుకుపడుతున్న వంశీని ఓడించాలని టిడిపి శ్రేణులు కసిగా ఉన్నాయి. ఈ క్రమంలో గన్నవరంలో లోకేష్ పాదయాత్ర ఎంటర్ అవ్వడమే తెలుగు తమ్ముళ్ళు భారీ స్థాయిలో పాదయాత్రలో కనిపించారు. అటు గన్నవరం వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావుకు లోకేష్ టిడిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. యార్లగడ్డ సైతం..లోకేష్ తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. […]
రాధా మళ్ళీ బరిలో లేరా? బాబు ప్లాన్ ఏంటి?
విజయవాడ రాజకీయాల్లో వంగవీటి రాధా పోలిటికల్ కెరీర్ లో ఉన్న ట్విస్ట్లు ఇంకా ఎవరికి ఉండవనే చెప్పాలి. అసలు ఆయన రాజకీయంగా ఎటు వైపు వెళుతున్నారు? ఏం చేస్తున్నారు? అనేది క్లారిటీ ఉండటం లేదు. 2004లో తొలిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు..2009లో ప్రజారాజ్యం నుంచి, 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల ముందు టిడిపిలో చేరారు. కానీ అప్పుడు పోటీ చేయలేదు. టిడిపి కోసం ప్రచారం చేశారు. అటు టిడిపి ఓడిపోయి అధికారానికి […]
రెడ్ల వారసులకి సీట్లు ఫిక్స్..వారి పొజిషన్ ఏంటి?
వచ్చే ఎన్నికల్లో కొంతమంది సీనియర్ నేతలు తమ వారసులకు సీట్లు ఇప్పించుకోవాలని గట్టిగానే ట్రై చేస్తున్నారు..అటు టిడిపి, ఇటు వైసీపీలో వారసులు చాలామంది వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. ముఖ్యంగా వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేల వారసులు లైన్ లో ఉన్నారు. అందరూ సీనియర్ నేతల వారసులే..సీట్లు ఆశిస్తున్నారు. కానీ సిఎం జగన్ ఇప్పటివరకు ఇద్దరు, ముగ్గురుకు తప్ప మిగతా సీనియర్ నేతల వారసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కనిపించడం లేదు. ఈ సారి కూడా తనతో పాటే […]
టీడీపీ-జనసేనలో సీట్ల కోసం వైసీపీ నేతల పోటీ?
టీడీపీ-జనసేనల్లో సీట్లు దక్కించుకోవడం కోసం వైసీపీ నేతలు పోటీ పడుతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తుంది..దానికి ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డి మంచి సమాధానమే ఇచ్చారు. వైసీపీలో పోటీ ఎక్కువైంది..సీట్లు దక్కించుకోవాలని చాలామంది చూస్తున్నారు. గెలిచే పార్టీ కాబట్టి..ఒకో సీటులో ఇద్దరు, ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. అయితే అందరికీ సీటు ఇవ్వలేము కాబట్టి..ఒకరికి సీటు ఇచ్చి..మిగిలిన వారికి అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని చెబుతున్నామని, సీటు కోసం పట్టుబట్టే వారు..ఏ పార్టీ అయితే ఏముందితో సీటు కావాలని..వేరే […]