కేసు పోయింది.. ఇక టీడీపీతో సంబంధ‌మేంటి!!

అర‌కు ఎంపీ కొత్త‌ప‌ల్లి గీత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎస్టీ కాదంటూ టీడీపీ నేత గుమ్మ‌డి సంధ్యారాణి హైకోర్టులో పిటిష‌న్ వేసిన విష‌యం తెలిసిందే! ఆ స‌మ‌యంలో ఆమె చిక్కుల్లో ప‌డ్డారు. అయితే ఆమె టీడీపీకి సానుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో వెంట‌నే సీఎం చంద్ర‌బాబు రంగంలోకి దిగి.. స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించారు. సంధ్యారాణి వేసిన పిటిష‌న్ వెన‌క్కుతీసుకున్నారు. ఇది జ‌రిగిన కొద్ది రోజుల‌కే ఆమె టీడీపీ అధినేత‌కు షాక్ ఇచ్చారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఆమె.. యూ ట‌ర్న్ […]