కాంగ్రెస్ సీనియర్ నేతలుగా రాజకీయాల్లో చక్రం తిప్పి తర్వాత జరిగిన పరిణామాలతో పార్టీలు మారిన సీనియర్ నేతలు, అనంతకు చెందిన రాజకీయ నాయకులు ఎంవీ మైసూరా రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డిలు గతంలో నాటు సారా అమ్మారట! అంతేకాదు .. వీళ్లు అమ్మిన నాటు సారా తాగి .. దాదాపు 18 మంది ప్రాణాలు కూడా కోల్పోయారట. నమ్మలేకుండా ఉన్న ఇవన్నీ నిజాలని అంటున్నారు కాంగ్రెస్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి. ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో […]