తెలుగు తమ్ముళ్లలో టెన్షన్.. ఎమ్మెల్సీ టికెట్ల పంచాయతీ!

ఏపీ అధికార పార్టీ టీడీపీలో నేత‌ల మ‌ధ్య న‌రాలు తెగే టెన్ష‌న్ కొన‌సాగుతోంది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు అనుస‌రిస్తున్న వైఖ‌రిపై నేత‌లు మ‌ల్ల‌గుల్లాలు పడుతున్నారు. దీనంత‌టికీ కార‌ణంగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల వేడి రాజుకోవ‌డ‌మే. అన్ని స్థానాల్లోనూ క‌లిపి దాదాపు 15 మందికి టెకెట్లు కేటాయించాల‌ని బాబు డిసైడ్ అయ్యారు. ఈ నేప‌థ్యంలోనే ఆదివారం విజ‌య‌వాడ కేంద్రంగా ఎమ్మెల్సీ టికెట్లపై పంచాయ‌తీ ప్రారంభించారు. పార్టీ పొలిట్ బ్యూరోతో భేటీ అయిన బాబు.. ఆయా సీట్ల కేటాయింపుపై వారితో […]