విశాఖ జిల్లా అధికారులు అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నారు. ఆ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు తగ్గకపోగా.. ఇంకా ముదిరి పాకానపడుతున్నాయి. వీటిని తగ్గించేందుకు అధి నాయకత్వం కూడా చర్యలు తీసుకోకపోవడంతో వీరి వర్గ పోరు తీవ్రమవుతోంది. వీరి మధ్య వర్గ పోరు ఎలా ఉన్నా.. అధికారులు మాత్రం తీవ్రంగా నలిగిపోతున్నారని సమాచారం. ఇటీవల విశాఖలో నిర్వహించిన విశాఖ ఉత్సవ్ ఏర్పాట్లపై ఆ జిల్లా మంత్రి అసంతృప్తి వ్యక్తంచేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఏపీ మంత్రులు గంటా […]