తెలుగుదేశంలో సీనియర్ నాయకుల మధ్య ఎమ్మెల్సీ వార్ ముగిసేలా కనిపించడం లేదు. ఇప్పటికే ఎవరిని పెద్దల సభకు పంపాలనే విషయంపై క్లారిటీ రాలేదు. దీంతో ఆశావహుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బడా పారిశ్రామిక వేత్తలు రంగంలోకి దిగారు. తమకూ ఒక్క అవకాశం ఇప్పించాలని సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్ చుట్టూ చక్కెర్లు కొడుతున్నారు. ఇందుకోసం ఎంతయినా ఖర్చు చేసేందుకు సిద్ధమని చెప్పడంతో.. పార్టీలోని సీనియర్లలో గుబులు మొదలైంది. లోకేష్ వారిలో ఎవరిపేరయినా ప్రతిపాదిస్తే ఇక తమ […]