ఏపీ సీఎం చంద్రబాబుకి విపక్ష వైసీపీ నేత జగన్ షాకుల మీద షాకులిస్తున్నాడు. ఇప్పటికే ప్రత్యేక హోదా శాంతి యుత యాత్ర ద్వారా విశాఖలో జరిగిన రగడ నేపథ్యంలో జగన్ పెద్ద ఎత్తున చంద్రబాబుకి షాక్ ఇచ్చాడు. విశాఖ విమానాశ్రయంలో నేలపై కూర్చుని నిరసన వ్యక్తం చేయడం జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇక, ఇప్పుడు తాజాగా జేసీ దివాకర్ రెడ్డికి చెందిన బస్సు ప్రమాదం అంశం మరోసారి జగన్ని సెంటర్ ఆఫ్ది న్యూస్గా […]