నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు…

తెలంగాణలో రాజకీయం ఊపందుకుంది. పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. మీరలా చేశారు.. వారలా చేశారు.. అనుకుంటూ కాలం గడుపుతున్నారు. అసలే రైతులు వరి కొనుగోలు సమస్యతో ప్రాణాలు కోల్పోతుంటే ఏ పార్టీ కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఎవరి మానాన వారు చేశామంటే.. చేశామని నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నగరంలో ప్రారంభమయ్యాయి. బీజేపీ అగ్రనాయకుడు, […]

తెరాస,కాంగ్రెస్ పార్టీలపై బీజేపీ మైండ్ గేమ్..!

హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ విజయం సాధించిన తరువాత కాస్త వేగంగా పావులు కదుపుతోంది. టీపీసీసీ చీఫ్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపడుతోంది. వరి కొనుగోలు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్త నిరసనలు.. జీహెచ్ఎంసీ సమావేశాలు నిర్వహించడం లేదని నిన్న ఆందోళనలు చేస్తూ టీఆర్ఎస్ నేతలకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. అసెంబ్లీలో తమ పార్టీ బలాన్ని 3 నుంచి 30 వరకు.. వీలైతే అధికారం చేజిక్కించుకునేంతవరకు పోరాడాలని నిర్ణయించింది. అందులో భాగంగానే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు నగరంలో రాష్ట్రస్థాయి సమావేశాలు […]