తమిళనాడు రాజకీయాలు కీలక మలుపుతిరిగాయి! ప్రస్తుతం తమిళ రాజకీయాలు ఢిల్లీ కేంద్రంగా శాసించ బడుతున్నాయి. ఏరికోరి సీఎం పీఠం ఎక్కాలని కలలు కన్న శశికళ కేంద్రంగా ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జల్లికట్టు ఆడేస్తోంది! శశికళను సీఎం కాదుకదా.. ఆ సీటు దగ్గరకు కూడా వెళ్లకుండా ప్లాన్ మీద ప్లాన్ ప్లే చేసేస్తూ.. ఇందిరాగాంధీ హయాంలో వ్యవహరించిన కాంగ్రెస్ను తలదన్నేలా బీజేపీ వ్యవహరిస్తోంది. విషయంలోకి వెళ్లిపోతే.. తమిళనాడులో అధికార పార్టీ అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత […]