తమిళనాడు గవర్నర్ ఇప్పుడైనా పనిచేస్తారా?!

త‌మిళ‌నాడులో ఇప్పుడు కొంద‌రు ఊహించిన ప‌రిణామాలే జ‌రిగిపోయాయి. సీఎం పీఠం ఎక్కుతాన‌నుకున్న శ‌శిక‌ళ‌ అక్ర‌మాస్తుల కేసులో జైలుకెళ్లారు. దీంతో ఇక‌, రాష్ట్రంలో ప్ర‌భుత్వ ఏర్పాటు ప‌రిస్థితి ఏమిటి? అనేది పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. వాస్త‌వానికి అన్నాడీఎంకేలో మెజారిటీ ఎమ్మెల్యేలు శ‌శిక‌ళ పంచ‌న చేరిపోయారు. వారంతా చిన్న‌మ్మ‌కే మ‌ద్ద‌తిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించేశారు. అంతేకాదు, వీరి సంత‌కాల‌తో కూడిన లేఖ‌ను శ‌శిక‌ళ గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర‌రావుకి కూడా అంద‌జేసింది. అయిన‌ప్ప‌టికీ.. సుప్రీం కోర్టు కేసు చూపుతూ అప్ప‌ట్లో గ‌వ‌ర్న‌ర్ ఆమెను ప్ర‌భుత్వ ఏర్పాటుకు […]