రాజకీయాల్లో ఎవరైనా.. తమకు లబ్ధి చేకూరుతుందంటే.. ఒక విధంగా.. లేదంటే మరో విధంగా వ్యవహరించ డం.. మామూలే. రాజకీయాల దగ్గర తమ్ముడు తమ్ముడే.. అనే టైపునాయకులు చాలా మంది ఉన్నారు. త మకు సొంత ప్రయోజనాలే ముఖ్యం. తర్వతే ఏవైనా.. ఇప్పుడు అదే విషయం వైసీపీలోనూ చర్చగా మారిం ది. గుంటూరు జిల్లాలోని కీలకమైన తాడికొండ ఎస్సీ నియోజకవర్గంలో వైసీపీ వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న ఉండవల్లి శ్రీదేవికి […]