అనుమానం పెనుభూతం. పచ్చని కుటుంబాల్లో చిచ్చు రేపుతున్నది. భార్యభర్తలను శత్రువులుగా మార్చుతున్నది. ఇది హత్యలు, ఆత్మహత్యలకు దారి తీస్తున్నది. అందుకు నిదర్శనంగా నిలుస్తుంది ఈ సంఘటన. పెళ్లియిన ఏడునెలలకే కట్టుకున్న భార్యను కత్తితో పొడిచి చంపాడు ఓ కసాయి. ఈ సంఘటన ఏపీలో వెలుగుచూసింది. అధికారులు, స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. కడప జిల్లా బద్వేలు పట్టణంలోని సుందరయ్య కాలనీకి చెందిన హరి, మంజుల (23) దంపతులు. వారిరువురికి ఏడు నెలల క్రితమే వివాహామైంది. ఇదిలా ఉండగా […]