ఇటీవల ఛత్రశాల్ స్టేడియంలో జరిగిన వివాదంలో సాగర్ రానా అనే మల్లయోధుడు మృతి చెందిన సంగతి అందరికి విదితమే . ఈ మర్డర్ కేసులో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్కు ఢిల్లీ పోలీసులు తాజాగా లుక్ఔట్ నోటీసులు జారీచేశారు. ఛత్రసాల్ స్టేడియంలో సాగర్ రానా అనే మల్లయోధుడి పై జరిగిన హత్యకి సుశీల్కు సంబంధాలున్నట్లు పోలీసులు గ్రహించడంతో సుశీల్ కుమార్కు లుక్ ఔట్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. కేసు లో […]