పాలిటిక్స్లో ఎప్పుడు ఏమౌవుతుందో చెప్పడం కష్టం. ఎప్పుడు అయిన వాళ్లు పగవాళ్లవుతారో ఊహించడమూ కష్టమే. ఇప్పుడు ఇలాంటి వాతావరణమే తెలంగాణలో ఏర్పడింది. ముఖ్యంగా సీఎం కేసీఆర్ కూతురు ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్లో రకరకాల సిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. సిట్టింగులకు పొగబెట్టే కార్యక్రమాలు వరుసగా జరిగిపోతున్నాయి. విషయంలోకి వెళ్తే.. నిజామాబాద్లోని బాల్కొండ నియోజకవర్గం తెలంగాణ ఉద్యమానికి ఊతాన్నిచ్చిన నియోజకవర్గం. ఇక్కడి నుంచి కేసీఆర్ ఆశీస్సులతో ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన గెలిచి మూడేళ్లు పూర్తయింది. అంతా సజావుగానే […]