యావత్ ప్రపంచం అంతా కరోనాతో అతలాకుతలం అయిపోతుంది. ఏ సమయానికి ఏం జరుగుతుందో తెలియటం లేదు. ఇలాంటి పరిస్థితులలో ఒకరికి ఒకరం అండగా ఉండాలి. సినీ సెలబ్రిటీలు అంతా తమ సహాయంగా ఆక్సిజన్, వెంటిలేటర్లు అందిస్తూ కరోనా వైరస్ తో బాధపడుతున్న ప్రజలకి అండగా నిలుస్తున్నారు. అలానే టాలీవుడ్ యువ హీరో అయిన సందీప్ కిషన్ అనాథ పిల్లలకు అండగా ఉంటానంటూ ట్వీట్ చేసి అందరి మనల్లను పొందుతున్నాడు. కరోనా కారణంగా తమ తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల […]