ఎక్కడో చైనాలో పుట్టుకొచ్చిన అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాలను అల్లకల్లోలం చేస్తోంది. వైరస్ ప్రభావం తగ్గుతుంది అని అందరూ అనుకునే లోపే మళ్లీ శర వేగంగా విజృంభిస్తోంది. ప్రస్తుతం దేశంలో రోజుకు రెండు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయంటే.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి తరుణంలో కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని సినీ తారలు ప్రజలను కోరుతున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు […]