ప్రస్తుతం ఫోన్ ట్యాపింగు వ్యవహారం ఇండస్ట్రీలో దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం తో పాటు.. సినీ ఇండస్ట్రీని కూడా ఉలిక్కిపడేలా చేసిన ఈ వివాదంపై నిర్మాత చిట్టిబాబు తాజాగా స్పందించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. చిట్టి బాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్గా మారాయి. ఇది కాంగ్రెస్ చేస్తున్న కుట్రగా ఆయన వివరించాడు. రేవంత్ రెడ్డి సర్కార్ కావాలనే ఈ సినీ పరిశ్రమని టార్గెట్ చేసిందని.. హీరోయిన్లపై పడటం మొదటి […]