ఏపీలో రాజకీయ వాతావరణం మారిపోతోందా? వైసీపీకి మద్దతిస్తున్న కొన్ని వర్గాలు ఇప్పుడు ఆ పార్టీకి హ్యాండివ్వాలని డిసైడ్ అయ్యాయా? అదే సమయంలో అధికార టీడీపీ పంచన చేరాలని కూడా నిర్ణయించుకున్నాయా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. ప్రస్తుతం దళిత వర్గాల ఓటు బ్యాంకు ఏ పార్టీకైనా ఇంపార్టెంట్గా మారింది. దీంతో వీరిని మచ్చిక చేసుకునేందుకు ప్రతి పార్టీ ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇక, వైసీపీకి ఈ విషయంలో కలిసొచ్చిన అంశం ఏంటంటే.. కోర కుండానే నిన్న మొన్నటి వరకు […]