ఆ ఈవెంట్‌లో ఎదురుపడ్డ ఇద్దరు దిగ్గజ టాలీవుడ్ హీరోయిన్లు.. తర్వాతేమైందో చూడండి..

త్రిష కృష్ణన్, కీర్తి సురేష్ ఇద్దరూ సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత పాపులారిటీ పొందిన నటీమణులు. వారు రీసెంట్ గా SIIMA అవార్డ్స్ 2023లో రెడ్ కార్పెట్‌పై కలుసుకున్నారు. వారి మధ్య కొన్ని సెకన్ల పాటు సాగిన కన్వర్జేషన్ ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. త్రిష కృష్ణన్ ప్రస్తుతం విజయవంతమైన కెరీర్‌ను కొనసాగిస్తోంది. ఆమె ఇటీవల హిట్ చిత్రం “పొన్నియిన్ సెల్వన్: II” లో నటించింది. భవిష్యత్తులో అనేక ఇతర పెద్ద చిత్రాలలో నటించనుంది. కీర్తి సురేష్‌కి […]