విజ‌య‌వాడ‌లో టీడీపీ, వైసీపీకి చెక్ పెడుతోన్న ఇద్ద‌రు జ‌న‌సేన నేత‌లు…!

విజ‌య‌వాడలో మూడో పార్టీ దూకుడు పెరిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు నువ్వా నేనా అన్న‌ట్టుగా ఉన్న వైసీపీ, టీడీపీల‌కు ఇప్పుడు పోటీగా జ‌న‌సేన తెర‌మీదికి వ‌స్తోంది. ఇక్క‌డ నుంచి యువ నాయ‌కులుగా .. ఇద్ద‌రు కీల‌క వ్య‌క్తులు జ‌న‌సేన త‌ర‌ఫున బాణిని వినిపిస్తున్నారు. ఎక్క‌డ ఏం జ‌రిగినా మేమున్నామంటూ.. వారు ముందుకు వ‌స్తున్నారు. దీంతో టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ రాజ‌కీ యాల్లో ఇప్పుడు జన‌సేన కూడా చేర‌డం గ‌మ‌నార్హం. వారే.. పోతిన మ‌హేష్‌, సోడిశెట్టి రాధా. ఈ ఇద్ద‌రు […]