తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత మృతి తర్వాత అక్కడ రాజకీయం ఎలా సంక్షోభంలో పడిపోయిందో చూస్తూనే ఉన్నాం. అక్కడ అధికారం కోసం పన్నీరుసెల్వం, పళనిస్వామి, శశికళ, దినకరన్ రకరకాలుగా ఎత్తులు వేసుకుంటున్నారు. మధ్యలో పిల్లి-రొట్టె కథలో పిల్లిలా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా కాచుకు కూర్చొంది. వీళ్ల గొడవ ఇలా ఉండగానే ఇప్పుడు తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలిత తన కన్నతల్లి అని బెంగళూరుకు చెందిన అమృత అనే మహిళ సంచలన ప్రకటన […]