వై.యస్. విజయమ్మ సంస్మరణ సభకు హాజరవుతున్నది వీరే..!

వైసీపీ పార్టీ గౌరవాధ్యక్షురాలుగా పని చేస్తున్న వైఎస్ విజయమ్మ.. నేడు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి రోజున.. కూతురు షర్మిల భవిష్యత్తు కోసం హైదరాబాద్ లోని ఒక ప్రముఖ హోటల్ లో సంస్మరణ సభను ఏర్పాటు చేస్తానని వెల్లడించిన విషయం తెలిసిందే.. అయితే ఈ రోజు ఆమె హైటెక్స్ నోవటెల్ హోటల్ లో వైఎస్ సంస్మరణ సభ నేడు జరుగుతున్న నేపథ్యంలో నిన్న 300మందిని ఈ సభకు ఆహ్వానించినట్లు సమాచారం.. ఇక ఈ విషయం తెలియడంతో ఎవరెవరు […]