తెలుగు ప్రేక్షకులను తన చూపులతో పడగొట్టి ఎస్కేప్ అయింది కియారా అద్వానీ. ఆమె టాలీవుడ్లో చేసింది రెండు సినిమాలే అయినా మస్తు పాలోయింగ్ తెచ్చుకుంది. ఇక్కడి హీరోలు కూడా కియారా తో చేసేందుకు ముందుకొస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ బ్యూటీ ముంబై సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. సీనియర్లు, యంగ్ హీరోలు అందరూ ఆమెతో వర్క్ చేసేందుకు తెగ పోటీ పడుతున్నారు. అయితే సొషల్ మీడియా ఇంటరాక్షన్ లో భాగంగా ఆమె ఓ క్రేజీ న్యూస్ చెప్పింది. […]