శిల్పా చ‌క్ర‌పాణిని టీడీపీ వ‌దిలించుకోనుందా?

క‌ర్నూలు జిల్లా టీడీపీ పొలిటిక‌ల్ గేమ్ పీక్ స్టేజ్‌కి చేరింది. నంద్యాల ఉప ఎన్నిక విష‌యంలో ఇప్ప‌టికే టీడీపీ నేత‌ల నిర్ణ‌యం సెగ‌లు పొగ‌లు క‌క్కిస్తున్న విష‌యం తెలిసిందే. హ‌ఠాన్మ‌ర‌ణం చెందిన భూమా నాగిరెడ్డి సీటును ఆయ‌న సోద‌రుని కుమారుడు బ్ర‌హ్మానంద రెడ్డికి క‌ట్ట‌బెట్టి.. ఎప్ప‌టి నుంచి పార్టీ కోసం కృషి చేస్తున్న శిల్పా మోహ‌న్‌రెడ్డిని ప‌క్క‌న పెట్టేశారు. దీంతో ఆయ‌న అలిగి.. జ‌గ‌న్ పంచ‌కు చేరిపోయిన విష‌యం తెలిసిందే. ఇక‌, ఇప్పుడు శిల్పా ఫ్యామిలీ నుంచి […]