మెదక్ జిల్లా కొండపాక మండలం కుకునూరుపల్లిలో ఎస్ఐ రామకృష్ణారెడ్డి (45) ఆత్మహత్య కలకలం రేపింది. పోలీస్ క్వార్టర్స్లో ఈ తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో తన సర్వీసు రివాల్వర్తో కాల్చుకుని ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. బుల్లెట్ శరీరంలోకి దూసుకెళ్లడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయారు. రామకృష్ణారెడ్డి గతంలో ఇండియన్ ఆర్మీలో పనిచేసి ఆ తర్వాత పోలీసు శాఖలో చేరి ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. సంఘటనా స్థలంలో సూసైడ్ […]