షాకింగ్ విషయాలు తెలియజేసిన హీరోయిన్ సమీరా రెడ్డి..!!

తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి 2005 ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన నరసింహుడు చిత్రంతో తెలుగుతరకు పరిచయమైంది హీరోయిన్ సమీరా రెడ్డి. ఆ తర్వాత జై చిరంజీవ, అశోక్ వంటి చిత్రాలలో నటించింది. అయితే ఆ తర్వాత 2014లో అక్షర వర్ధిని వివాహం చేసుకొని సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం ఇమే ఇద్దరు పిల్లలకు తల్లి అయింది. తాజాగా సమీరా రెడ్డి కొన్ని షాకింగ్ విషయాలను వెల్లడించింది. పదేళ్ల క్రితం తన కెరియర్ లో జరిగిన […]