ఇప్పుడున్న సమాజంలో సోషల్ మీడియానే అందరికీ ప్రపంచమైంది. స్మార్ట్ఫోన్లోని టిక్టాక్లు, యూట్యూట్ ఛానల్లతో కొందరు సినిమాల్లో సైతం ఆఫర్లు తెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియాతో పల్లెల్లో ఉన్న అద్భుతమైన టాలెంట్లు బయటకు వస్తున్నాయి. వారిలో ఉన్న టాలెంట్ను సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి పరిచయం అవుతున్నారు. ఇక సింగర్స్ విషయానికి వస్తే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవల మంత్రి కేటీఆర్, ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ల మధ్య ఓ గాయని సంభాషణ జరిగిన సంగతి మనకు […]