శంషాబాద్ వ‌ద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఎంత మంది చ‌నిపోయారంటే.. ‌

శంషాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వ‌చ్చిన లారీ , కారు అతివేగంతో ఢీ కొట్టుకోవ‌డంతో లారీ బోల్తాపడింది. ఈ ఘటనలో ఆరుగురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందగా.. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. లారీ కింద ఆరుగురు కూరగాయల వ్యాపారులు చిక్కుకున్నారు. ప్రమాద సమయంలో 30 పైగా కార్మికులు ఉండ‌గా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే మృతులు ఒడిశా రాష్ట్రానికి చెందిన దినసరి కూలీలని చెబుతున్నారు. ఇదిలా […]