రూ. 50 కోట్లు పెట్టి తీసిన `శాకుంత‌లం`కు 3 రోజుల్లో వ‌చ్చిన వ‌సూళ్లు తెలిస్తే షాకే!

ప్ర‌ముఖ స్టార్ హీరోయిన్ స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన `శాకుంత‌లం` ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. కాలిదాసు రచించిన `అభిజ్ఞాన శాకుంతలం` ఆధారంగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖర్ ఈ మూవీని రూపొందించారు. దిల్ రాజు, నీల‌మ గుణ దాదాపు రూ. 50 కోట్లు వెచ్చించి ఈ సినిమాను నిర్మించారు. ఇందులో స‌మంత‌కు జోడీగా మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోమ‌న్ న‌టించాడు. ఎపిక్ ల‌వ్ స్టోరీగా ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లైన ఈ […]