గత ఏడాది కరోనా కారణంగా అన్ని రాష్ట్రాలు ఇంకా ప్రభుత్వాలు తప్పనిసరి పరిస్థితులలో లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సంవత్సరం సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ ప్రభుత్వాలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. లాక్డౌన్ విధిస్తే ఆర్ధిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందని, ఎవరికి వారు స్వీయ లాక్డౌన్ చేసుకోవాలని చెప్తున్నారు. తాజాగా మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ రెండు వారాల పాటు సెల్ఫ్ లాక్డౌన్ విధించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా […]