పిల్లల చదువు కోసం తల్లిదండ్రులు ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడతారు. ప్రాణాలను సైతం ఫణంగా పెడతారు. తమ చెమటనే కాదు రక్తాన్ని కూడా ధార పోసేందుకు వెనకాడారు. అందుకు ఉదాహరణగా నిలుస్తుంది ఈ సంఘటన. తమ కూతురు ఎంబీబీఎస్ చదువు కొనసాగించడానికి పరీక్ష పీజు కట్టేందుకు డబ్బులు లేకుండా పోయాయని, ఏకంగా తమ అవయవాలను అమ్ముకోవడానికి సిద్ధపడ్డారు ఆ తల్లిదండ్రులు. అందుకోసం అనుమతి ఇవ్వాలని వారు ఏకంగా అధికారులను ఆశ్రయించడం సంచలనంగా మారింది. తల్లిదండ్రుల దయనీయ పరిస్థితికి అద్దం […]