పవన్ కళ్యాణ్ పట్టుబట్టింది,చిరు కావాలంటోంది ఒక్కరే !

చిరంజీవి..మెగాస్టార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 150 సినిమా కి సంబంధించి ప్రతి విషయం లోను చాలా కేర్ తీసుకుంటున్నారు.ప్రతి టెక్నిషన్ విషయం లోను ఎంతో ఆచి తూచి అడుగులేస్తున్నారు చిరు.ఇప్పటికే ఈ ప్రెస్టీజియస్ సినిమాకి పరుచూరి బ్రదర్ డైలాగ్స్ కసరత్తులు ప్రారంభించారు.అయితే కొన్ని కీలకమైన సన్నివేశాలు రాయాల్సిందిగా మెగాస్టార్ బుర్రా సాయిమాధవ్ ని కోరినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఎవరీ బుర్రా సాయిమాధవ్ అనే కదా మీ సందేహం.`కృష్ణం వందే జగద్గురుమ్` చిత్రంతో డైలాగ్ రైటర్ గా సత్తా […]