హైదరాబాద్ గాంధీభవన్ పటేల్ నగర్ బస్తీలో ఉద్రిక్తత నెలకొంది. బస్తీలో స్పీడ్ డ్రైవింగ్ చేయవద్దని సూచించినందుకు కొంతమంది అల్లరు మూకలు బస్తీకి చెందిన పెద్ద శేఖర్ తో పాటు మరో వ్యక్తి సతీష్ పై దాడికి పాల్పడ్డారు. సతిష్ కు తీవ్ర గాయాలు కాగా, వారిని హుటాహుటిన వైద్యశాలకు తరలించారు బేగంబజార్ పోలీసులు. సమాచారం అందుకున్న వెంటనే సెంట్రల్ జోన్ ఆడిసినల్ సిపి విశ్వ ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. భారీగా పోలీసులు మోహరించడంతో […]