మంత్రి పై బాబుకు ఇంటిలిజెన్స్ రిపోర్ట్

ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు వ్య‌వ‌హారం చినికి చినికి గాలి వాన‌గా మారుతోంది. గుంటూరు జిల్లా జ‌డ్పీ చైర్‌ప‌ర్స‌న్ జానీమూన్‌, ఆయ‌న‌కు మ‌ధ్య విభేదాలు మ‌రువక ముందే మ‌రో వివాదంలో ఆయ‌న చిక్కుకున్నారు! ఆయ‌న వ్య‌వ‌హారం పార్టీ అధినేత‌కు తీవ్ర త‌ల‌నొప్పిగా మారింది. వివాదాల‌కు కేంద్ర బిందువుగా మారుతున్న రావెల‌పై.. ఇంటెలిజెన్స్ విభాగం ఒక నివేదిక‌ను రూపొందించింద‌ని స‌మాచారం! ఇప్పుడు దీనిని సీల్డ్ క‌వ‌ర్‌లో అధినేత చంద్ర‌బాబుకు అంద‌జేసిన‌ట్లు తెలుస్తోంది! దీంతో ఇక మంత్రిపై క‌ఠిన […]