బాబుకు ఘోర అవ‌మానం.. హైద‌రాబాద్‌లోనే ఉన్నా ఇలా జ‌రిగిందే..!

టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ఘోర అవ‌మానం జ‌రిగిందా? ఆయ‌న ఊహించ‌ని విధంగా ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టారా? అంటే.. ఔన‌నే అంటున్నారు పార్టీ నాయ‌కులు. ఇదే విష‌యం పార్టీలో గుస‌గుస‌గా మార‌డం గ‌మ‌నార్హం. విష‌యంలోకి వెళ్తే.. హైద‌రాబాద్ శివారులోని ముచ్చింత‌ల్‌లో చిన‌ జీయ‌ర్ స్వామి ఆధ్వ‌ర్యంలో రామానుజాచార్యుల విగ్ర‌హం ప్ర‌తిష్ట‌.. 108 దేశాల పేరుతో ఆల‌యాల నిర్మాణం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి కేంద్రం నుంచి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ వ‌చ్చారు. అదేవిధంగా.. రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కూడా ఈ నెల 14న […]